Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో 11 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ

ఏపీలో 11 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ
, శనివారం, 21 ఆగస్టు 2021 (07:13 IST)
ఆంధ్రప్రదేశ్‌లో 11 మంది డిప్యూటీ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.  శ్రీశైలం దేవాలయం ఈవోగా లవన్న నియామ‌కం,  ప్రస్తుత ఈవో కేఎస్‌ రామారావును సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ  చేసింది.
 
* పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్డీవోగా ఎ.మురళి   
* అమలాపురం ఆర్డీవోగా వసంతరాయుడు  
* ఏపీఎస్సీ సీఎఫ్‌సీ కృష్ణా జిల్లా ఈడీగా చంద్రలీల 
* గురజాల ఆర్డీవోగా పార్ధసారధిని 
* పులిచింతల ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టర్‌ పీఏగా వసంతబాబు  
* కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా యు.రంగస్వామి 
* విశాఖ జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా) గోవిందరావు నర్సీపట్నం ఆర్డీవోగా బదిలీ  
* రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి ఓఎస్డీగా నర్సింహులు బదిలీ  
* శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణు విద్యుత్తు కేంద్రం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా హెచ్‌.వి.జయరాం నియామ‌కం

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముఖేష్ కుమార్ మీనాకు వీడ్కోలు పలికిన గవర్నర్