Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సులో ఆర్ఆర్ఆర్ టీమ్... సజ్జనార్‌పై ప్రశంసల జల్లు

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (16:57 IST)
'ఆర్ఆర్ఆర్' మానియాను ఆర్టీసీ ఉపయోగించుకుంది. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ చాలా హ్యాపీగా ఫీలైంది. ఆర్ఆర్ఆర్ టీమ్‌కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఐపీఎస్ ప్రత్యేక ఏసీ బస్సు ఏర్పాటు చేశారు. 
 
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అనే మెసేజ్ ఇవ్వడంతో పాటు వారికి ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయడం పట్ల ప్రశంసలు అందుకుంటున్నారు సజ్జనార్. 
 
ఇక అసలు సంగతి ఏంటంటే?  ‘ఆర్ఆర్ఆర్’ టీం సభ్యులు ఈ ప్రత్యేక బస్సులోనే థియేటర్స్‌ను విజిట్ చేయనున్నారు. 
 
తెలంగాణ సర్కారు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ముందు నుంచి బాగానే సహకరిస్తుంది. నిరంతరం తమకు సహకరించడాన్ని గౌరవిస్తున్నామని ఈ సందర్భంగా హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ రాజమౌళి ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments