Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ భారత్ జోడో యాత్రలో రోహిత్ వేముల తల్లి

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (14:20 IST)
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశాన్ని ఏకం చేసే నిమిత్తం భారత్ జోడో యాత్రను చేపట్టారు. ఈ యాత్ర ఇప్పటికే పలు రాష్ట్రాలు పూర్తి చేసుకుని తెలంగాణాలో కొనసాతోంది. అయితే, మంగళవారం ఈ యాత్ర హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించగా వందలాది మంది యాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. 
 
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సియు)లో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తల్లి రాధిక వేముల యాత్రలో రాహుల్ గాంధీని కలుసుకుని ఆయన వెంట నడిచారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి రాజ్యాంగాన్ని కాపాడాలని, రోహిత్‌ వేములకి న్యాయం చేయాలని ఆమె రాహుల్‌ గాంధీని అభ్యర్థించారు.
 
ఈ సందర్భంగా ఆమెకు రాహుల్ మాట ఇచ్చారు. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు భారత్ జోడో యాత్రలో రోహిత్ వేముల తల్లి రాహుల్ గాంధీని కలిసిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments