Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం దేవాలయం వంటగదిలో పేలిన బాయిలర్

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (13:51 IST)
శ్రీశైలం మల్లిఖార్జున స్వామి దేవాలయంలో వంటగదిలోని బాయిలర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఆలయంలోన్ని అన్నపూర్ణ భవన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అల్పాహారం తయారీకి ఉపయోగించే వంటగదిలో స్టీమ్ వాటర్ బాయిలర్ ఒక్కసారిగా పేలిపోయింది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో అక్కడున్న ఆలయ సిబ్బంది పాటు భక్తులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. నిత్య అన్నదానం బయటవేపు ఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది. అయితే, బాయిలర్ పేలిపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 
 
మరోవైపు, కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా భక్తులు శ్రీశైలం ఆలయానికి పోటెత్తారు. దీంతో ఆలయంలోని కంపార్టుమెంట్లతో పాటు క్యూలెన్సు నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు రద్దీ మొదలైంది. దీంతో భక్తులు అసౌకర్య కలగకుండా ఆలయ అధికారులు క్యూలైన్లలో వేచివున్నవారికి పాలు, ప్రసాదం అందించారు. వీటిని తయారు చేసే వంట గదిలోనే పేలుడు చోటుచేసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments