Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూకుడు పెంచిన రేవంత్ రెడ్డి, ఆ నేతలందరూ కాంగ్రెస్ వైపేనా..?

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (18:54 IST)
ఇంకా పిసిసి అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టనేలేదు. అంతనోనే రేవంత్ రెడ్డి తనకు బాగా పరిచయమైన వ్యక్తులను కాంగ్రెస్ పార్టీలోకి లాగాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని చూస్తున్నారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టలోపు సీనియర్ నాయకులు పార్టీలో ఉండాలన్నది రేవంత్ ఆలోచన.
 
ఆ దిశగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. గత్యంతరం లేక 2018ఎన్నికల్లో టిఆర్ ఎస్ పార్టీలో కొంతమంది చేరారు. టిడిపి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ లోకి వలసలు బాగానే వెళ్ళాయి. అయితే అందులో సీనియర్ లీడర్లకు కొంతమందికి చోటు దక్కలేదు. 
 
సరైన అవకాశం.. పోస్టులు ఇవ్వకపోవడంతో చివరకు నేతలందరూ టిఆర్ఎస్‌లో ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఏమీ చెప్పుకోలేని పరిస్థితుల్లో కొంతమంది నేతలు సైలెంట్‌గా టిఆర్ఎస్‌లో ఉంటున్నారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి రాకతో కొంతమంది నేతలు ఆవైపుగా చూస్తున్నారట. మరి రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ ఎంతమేరకు చూపుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments