Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాచుకున్న డబ్బులతో అక్కకు తమ్ముడి తులాభారం

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (14:35 IST)
రాఖీ పండుగను పురస్కరించుకుని ఓ సోదరుడు తాను దాచుకున్న డబ్బుతో అక్కకు తులాభారం నిర్వహించాడు. ఇది అక్కా తమ్ముళ్లకు మధ్య బంధానికి, ప్రేమకు నిదర్శనంగా ఉండే ఆత్మీయ పండుగగా జరుపుకుంటున్నారు. ఈ రాఖీ పండుగను పురస్కరించుకుని తమ్ముడికి అక్క రాఖీ కట్టింది. దీంతో అక్కకు తన వంతు సాయంగా దాచుకున్న డబ్బుతో రాఖీ పండుగ సందర్భంగా తనకు రాఖీ కట్టిన అక్కకు తులాభారం చేశాడు. ఈ ఆశ్చర్యకర సంఘటన ఖమ్మం జిల్లాలోని శ్రీశ్రీ సర్కిల్‌కు చెందిన బోలగాని బసవ నారాయణ, అరుణ దంపతుల ఇంట జరిగింది. 
 
ఈ దంపతులకు రణశ్రీ, త్రివేది అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రణశ్రీకి గత యేడాది వివాహం జరిగింది. వివాహం తర్వాత వచ్చిన తొలి రాఖీ పండుగ అక్కకు జీవితాంతం ఉండిపోవాలని భావించాడు తమ్ముడు. తన కొడుకు అక్కపై ఇంత అభిమానాన్ని చూపడం కోసం తాను చిన్నప్పటి నుంచి దాచుకున్న డబ్బును ఐదు రూపాయల నాణేలుగా మార్చి అక్కకు తులాభారం నిర్వహించాడు. 
 
ఈ తులాభారంలో 11200 ఐదు రూపాయల కాయిన్స్ తూకంగా వేశాడు. వాటి విలువ రూ.56 వేల రూపాయలు. వీటిని కానుకగా ఇచ్చారు. ఈ తులాభార వేడుకకు తమ బంధువులు, స్నేహితులు పిలిపించుకుని ఘనంగా నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments