Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్- నాగ్‌పూర్‌ల మధ్య వందేభారత్ రైలు

Webdunia
బుధవారం, 24 మే 2023 (10:11 IST)
సికింద్రాబాద్- నాగ్‌పూర్‌ల మధ్య వందేభారత్ సెమీ స్పీడ్ రైళ్లు ఇప్పటికే నడుస్తున్నాయి. త్వరలో హైదరాబాద్-నాగ్‌పూర్ మధ్య రైలును తీసుకురావాలని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే ఈ రెండు నగరాల మధ్య ఐదారుగంటల్లోనే ప్రయాణించే అవకాశం లభిస్తుంది. 
 
కాచిగూడ-పూణె, హైదరాబాద్-బెంగళూరు వంటి పట్టణాలకు వందేభారత్ రైళ్లు నడపాలన్న ప్రతిపాదనలు కూడా వున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్, హైదరాబాద్‌ విద్యావ్యాపార, ఐటీలకు కొలువులకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. 
 
దీంతో హైదరాబాద్ నుంచి వివిధ నగరాల నుంచి వెళ్లే ప్రయాణీకులు, వచ్చే ప్రయాణీకులను దృష్టిలో పెట్టుకుని వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచేందుకు రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments