Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు

Webdunia
బుధవారం, 24 మే 2023 (09:36 IST)
తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. జులై, ఆగస్టు నెలలకు సంబంధించి కోటాను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 
 
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ప్రతి నెలా 24న, తిరుపతిలో గదుల కోటాను 25న, తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేస్తారు. 
 
టీటీడీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం భక్తులు దర్శనం, సేవల టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరోవైపు తిరుమలలో రద్దీ పెరగింది. దర్శనానికి ఏకంగా 18 నుంచి 30 గంటలకుపైగా సమయం పడుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments