Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘువీరాను స్తంభానికి కట్టేసింది ఎవరు..?

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (15:38 IST)
raghuveera
వాస్తవానికి గత కొంతకాలంగా రఘువీరా తన మనవరాలితో ఎంతో సరదాగా గడుపుతున్నారు. మనవరాలితో కలిసి సైక్లింగ్‌లో పోటీ పడుతూ.. ఆమె మొక్కలకు నీళ్లు పడుతుంటే సూచనలు ఇస్తూ.. ఆవులను నీటితో కడుగుతుంటే.. మురిసిపోతూ వీడియోలను ఆయన షేర్ చేస్తున్నారు. దసరా పర్వదినం రోజున తన మనవరాలితో కలిసి ఎద్దుల బండిపై వెళ్లిన వీడియోను సైతం రఘువీరా తన అభిమానులతో పంచుకున్నారు.
 
ఇక ఇప్పుడు తనను తాడుతో స్తంభానికి కట్టేసిన పిక్ షేర్ చేసి వార్తల్లో నిలిచారు ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని తాళ్లతో స్తంభానికి కట్టేసి ఉన్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని తాళ్లతో స్తంభానికి కట్టేసి ఉన్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 
 
కుమార్తె, కుమారులకు తన వ్యాపారాలను అప్పగించేసి పూర్తిగా పల్లె గాలిని పీల్చుకుంటున్నారు. అయితే రాజకీయాలకు దూరమైనప్పటికీ.. రఘువీరా ఇతర కార్యక్రమాల కోసం తన సమయం వెచ్చిస్తున్నారు. దీంతో తనతో ఆడుకోవడం లేదనే కారణంతో రఘువీరా మనవరాలు ఆయన్ను తాడుతో స్తంభానికి కట్టేసింది. ఈ ఫొటోను రఘువీరా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తనను తన మనవరాలే ఇలా కట్టేసిందని, ఇంట్లో నుంచి వెళ్లకుండా తనతో ఆడుకోవాలని చెప్పిందని రఘువీరారెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్!

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments