సూర్యాపేట వైద్య కాలేజీలో ర్యాగింగ్ కలకలం

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (16:05 IST)
తెలంగాణా రాష్ట్రంలోని సూర్యాపేట వైద్య కాలేజీలో ర్యాగింగ్ కలకల చెలరేగింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి పట్ల కొందరు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. ఈ అమానుష ఘటన శనివారం అర్థరాత్రి జరిగింది. 
 
బాధిత విద్యార్థి శరీరంపై ఉన్న దుస్తులను బలవంతంగా తొలగించి ఫోటోలు తీశారు. ఆ తర్వాత జుట్టుకూడ కత్తిరించినట్టు సమాచారం. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాధిత విద్యార్థి హైదరాబాద్ నగరంలోని తల్లిదండ్రులకు ఫోను చేసి బోరున విలపిస్తూ సమాచారం చేరవేసింది. 
 
ఆ తర్వాత 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థిని రక్షించారు. ఈ ఘటనపై 25 మంది సీనియర్ విద్యార్తులపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments