Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యాపేట వైద్య కాలేజీలో ర్యాగింగ్ కలకలం

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (16:05 IST)
తెలంగాణా రాష్ట్రంలోని సూర్యాపేట వైద్య కాలేజీలో ర్యాగింగ్ కలకల చెలరేగింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి పట్ల కొందరు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. ఈ అమానుష ఘటన శనివారం అర్థరాత్రి జరిగింది. 
 
బాధిత విద్యార్థి శరీరంపై ఉన్న దుస్తులను బలవంతంగా తొలగించి ఫోటోలు తీశారు. ఆ తర్వాత జుట్టుకూడ కత్తిరించినట్టు సమాచారం. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాధిత విద్యార్థి హైదరాబాద్ నగరంలోని తల్లిదండ్రులకు ఫోను చేసి బోరున విలపిస్తూ సమాచారం చేరవేసింది. 
 
ఆ తర్వాత 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థిని రక్షించారు. ఈ ఘటనపై 25 మంది సీనియర్ విద్యార్తులపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments