Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యాపేట వైద్య కాలేజీలో ర్యాగింగ్ కలకలం

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (16:05 IST)
తెలంగాణా రాష్ట్రంలోని సూర్యాపేట వైద్య కాలేజీలో ర్యాగింగ్ కలకల చెలరేగింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి పట్ల కొందరు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. ఈ అమానుష ఘటన శనివారం అర్థరాత్రి జరిగింది. 
 
బాధిత విద్యార్థి శరీరంపై ఉన్న దుస్తులను బలవంతంగా తొలగించి ఫోటోలు తీశారు. ఆ తర్వాత జుట్టుకూడ కత్తిరించినట్టు సమాచారం. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాధిత విద్యార్థి హైదరాబాద్ నగరంలోని తల్లిదండ్రులకు ఫోను చేసి బోరున విలపిస్తూ సమాచారం చేరవేసింది. 
 
ఆ తర్వాత 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థిని రక్షించారు. ఈ ఘటనపై 25 మంది సీనియర్ విద్యార్తులపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments