Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజన్ కుమార్ యాదవ్‌కి కరోనా.. ఐసీయూలో చికిత్స

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (17:44 IST)
Anil kumar yadav
తెలంగాణ కాంగ్రెస్‌ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్‌కి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులు‌గా అస్వస్థతకు గురైన అంజన్ కుమార్ యాదవ్… ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు.
 
అయితే.. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. పాజిటివ్‌‌గా నిర్ధారణ కావడమే కాదు… ఆయన పరిస్థితి కూడా చాలా సీరియస్‌‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను ఐసీయూ వార్డు ఉంచారని సమాచారం అందుతోంది.
 
జూబ్లీహిల్స్‌‌లోని అపోలో ఆస్పత్రిలో అంజన్ కుమార్ యాదవ్‌కు కరోనా వైద్యం అందిస్తున్నారు వైద్యులు. ఆయన పరిస్థితి కాస్త విషమించడంతో… ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారని తెలుస్తోంది. ఇక అంజన్ కుమార్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరా తీసినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

మరీ స్లిమ్‌గా సమంత, రూ. 500 కోట్ల ప్రాజెక్టు కోసమే అలా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments