Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజన్ కుమార్ యాదవ్‌కి కరోనా.. ఐసీయూలో చికిత్స

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (17:44 IST)
Anil kumar yadav
తెలంగాణ కాంగ్రెస్‌ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్‌కి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులు‌గా అస్వస్థతకు గురైన అంజన్ కుమార్ యాదవ్… ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు.
 
అయితే.. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. పాజిటివ్‌‌గా నిర్ధారణ కావడమే కాదు… ఆయన పరిస్థితి కూడా చాలా సీరియస్‌‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను ఐసీయూ వార్డు ఉంచారని సమాచారం అందుతోంది.
 
జూబ్లీహిల్స్‌‌లోని అపోలో ఆస్పత్రిలో అంజన్ కుమార్ యాదవ్‌కు కరోనా వైద్యం అందిస్తున్నారు వైద్యులు. ఆయన పరిస్థితి కాస్త విషమించడంతో… ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారని తెలుస్తోంది. ఇక అంజన్ కుమార్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరా తీసినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments