Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదు నగరంలో ఐపీఎస్‌లకు పోస్టింగులు

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (16:17 IST)
హైదరాబాదు నగరంలో పలువురు ఐపీఎస్‌లకు తెలంగాణ ప్రభుత్వం పోస్టులు ఇచ్చింది. సైబరాబాద్ డీసిపి విజయ్ కుమార్‌ను ఆకస్మికంగా బదిలీ చేస్తూ ఆయనను డీజిపికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

 
సెంట్రల్ జోన్ డీసీపీగా రాజేశ్ చంద్రను, సౌత్ జోన్ డీసీపిగా చైతన్యను, ఈస్ట్ జోన్ డీసీపిగా సతీష్‌ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. కాగా డీసీపి విజయ్ కుమార్ ను ఉన్నఫళంగా ఎందుకు బదలీ చేసారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

 
కాగా ఈ బదిలీలు సర్వసాధారణంగా జరిగేవేనని అధికారులు చెపుతున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments