Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిని బూటు కాళ్లతో తొక్కి లాఠీలతో చితకబాది మీ ఆయన్ని తీస్కెళ్లన్న పోలీసులు

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (20:14 IST)
పోలీసుల అత్యుత్సాహం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీసుల వ్యవహార తీరును ప్రశ్నించి తన ఫిర్యాదు ఎందుకు తీసుకోవట్లేదు అన్నందుకు.. ఒక రోజంతా చితక్కొట్టి బూటు కాళ్లతో తొక్కి పడేశారు పోలీసులు. దీంతో 38 ఏండ్ల వెంకటేష్ తీవ్ర అస్వస్థతకు గురై గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.
 
చికిత్స పొందుతూ మృతి చెందారు. రోజు కూలి పని చేసుకునే వెంకటేష్‌కు నలుగురు పిల్లలు. అయితే ట్రాక్టర్ విషయంలో ఓ వ్యక్తి ఇతనిపై పోలీస్ స్టేషన్లో తప్పుడు ఫిర్యాదు చేసారు. అయితే వెంకటేష్ కూడా అతనిపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు ఇచ్చాడు. నిర్లక్ష్యంగ వ్యవహరిస్తూ పోలీసులను ప్రశ్నించాడు. ఇంకేముంది పోలీసుల లాఠీలకు పని చెప్పారు.
 
బూటు కాళ్లతో తొక్కారు. తమ కార్యక్రమం అయిపోయాక వెంకటేష్ భార్య లక్ష్మీకి ఫోన్ చేసి మీ భర్తను కాస్త మందలించాం తీసుకెళ్లు అని చెప్పారు. అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న వెంకటేష్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిఐ రాజుపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సీపీకి బాధితులు పిర్యాదు చేశారు. అదేవిధంగా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు బాధితులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments