Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల మధ్య త్వరలో వందే భారత్ రైలు

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (09:32 IST)
దేశ వ్యాప్తంగా వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 19వ తేదీ నుంచి సికింద్రాబాద్ - విజయవాడ నగరాల మధ్య వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం సికింద్రాబాద్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగే ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభిస్తారు. 
 
కాగా, వందేభారత్ రైళ్లు దేశంలోనే అత్యంత వేగంతో నడిచే సెమీ హై స్పీడ్ రైళ్లుగా గుర్తింపు పొందాయి. గత యేడాది భారత రైల్వే శాఖ 7 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వివిధ మార్గాల్లో నడుపుతుంది. ఇవి గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 
 
ప్రస్తుతం న్యూఢిల్లీ - వారణాసి, న్యూఢిల్లీ - కత్రా, గాంధీ నగర్ - ముంబై సెంట్రల్, న్యూఢిల్లీ - అంబ్ అందౌరా, చెన్నై - మైసూరు, బిలాస్ పూర్ - నాగపూర్, హౌరా - న్యూ జల్పాయ్‌గురి స్టేషన్ల మధ్య ఈ రైళ్ళు నడుసున్నాయి. త్వరలోనే సికింద్రాబాద్ - విజయవాడల మధ్య ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments