Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావో అగ్రనేతల తల్లికి కలెక్టర్ పాదాభివందనం

మావోయిస్టు పార్టీలో అగ్ర నేతలుగా కొనసాగి, మూడు రాష్ట్రాలను గడగడలాడించిన నేతలు మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్‌ కిషన్‌జీ, మల్లోజుల వేణుగోపాల్‌రావు. వీరి తల్లి మధురమ్మకు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్‌ శ్ర

Webdunia
శనివారం, 27 జనవరి 2018 (14:32 IST)
మావోయిస్టు పార్టీలో అగ్ర నేతలుగా కొనసాగి, మూడు రాష్ట్రాలను గడగడలాడించిన నేతలు మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్‌ కిషన్‌జీ, మల్లోజుల వేణుగోపాల్‌రావు. వీరి తల్లి మధురమ్మకు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన పాదాభివందనం చేశారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జనవరి 26వ తేదీ జరిగిన గణతంత్ర వేడుకలు జరిగాయి.
 
ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. మధురమ్మ భర్త వెంకటయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. ఆతను మరణించడంతో.. ఆయన స్థానంలో భార్య మధురమ్మను సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆమెకు శాలువా కప్పి సన్మానించారు. మధురమ్మకి పాదాభివందనం చేసి.. ఆశీర్వాదం తీసుకున్నారు. 
 
మధురమ్మ ఇద్దరు కుమారులు మల్లోజుల కోటేశ్వర్‌రావు, మల్లోజుల వేణుగోపాల్‌రావు మావోయిస్టు అగ్రనేతలు. కోటేశ్వర్‌రావు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా, వేణుగోపాల్‌రావు ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments