Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ విద్యార్థుల బతుకును నడి రోడ్డున పడేసిండు: ఓయు విద్యార్థి సంఘాలు

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (19:39 IST)
దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగుల వయోపరిమితిని కేసీఆర్ ప్రభుత్వం పెంచిందని ఓయు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల పునాదుల మీద ఈ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని ఇవ్వాళా అదే విద్యార్థుల బతుకును నడి రోడ్డున పడేసిండు అన్నారు.
 
ఏ ఒక్క ఉద్యోగి అడగని వయోపరిమితి పెంపు అనేది కూచున్న చెట్టు కొమ్మనే నరికేసినట్టు ఉందన్నారు. కేసీఆర్ ఉద్యోగుల వయోపరిమితి పెంపు. ఉద్యోగుల 61 సంవత్సరాల వయోపరిమితి పెంపు బిల్లును వెంటనే రద్దు చేయాలని అసెంబ్లీ ముట్టడిoచాయి ఓయూ విద్యార్థి సంఘాలు.
 
వేల్పుల సంజయ్ BSF, ఓరుగంటి కృష్ణ OU-JAC, కొత్త పల్లి తిరుపతి NTVS, వేణుగోపాల్ BVS, TBS జెట్టి శంకర్, సురేష్, చెందు, రాము, జోష్ వివిధ విద్యార్థి సంఘాల నాయకులను అసెంబ్లీ ముందు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments