Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటిని వృధా చేసిన వ్యక్తికి లక్ష జరిమానా.. హైదరాబాద్ అధికారుల నిర్ణయం

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (09:39 IST)
నీరు వృధా చేసిన ఓ ఇంటి యజమానికి జీహెచ్ఎంసీ అధికారులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. రోడ్డు మీదకు వెళ్ళేలా నీటిని వదిలి, నిర్లక్యంగా వ్యవహరించిన యజమానికి భారీ జరిమానా వేశారు.

గచ్చిబౌలిలోని ఓ అపార్ట్ మెంట్ యజమాని … తమ సెల్లార్‌ లోకి చేరిన నీటిని మోటర్ సర్వీస్ ద్వారా రోడ్డుపైకి వదలాడు. ఈ క్రమంలో ఆ బిల్డింగ్ మేనేజ్‌మెంట్ కు అధికారులు రూ. లక్ష ఫైన్ వేశారు.
 
గతంలో కూడా ఆ అపార్ట్ మెంట్ యజమాని ఇదే మాదిరిగా నిర్లక్యంగా వ్యవహరించాడని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు.

అయితే ఇలాగే ఎన్ని సార్లు చెప్పినా ఆ యజమాని  వినిపించుకోకుండా నీటిని రోడ్డుపైకే వదులుతుండడంతో.. ట్రాఫిక్ జామ్ అవుతుండడం, బైకులు స్కిడ్ అయి పడిపోతుండడం వంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు.

దీంతో… సీరియస్ అయిన జోనల్ కమీషనర్ రవికిరణ్ ఆ భవన యజమానికి రూ. లక్ష జరిమానా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments