Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో నేటి నుంచి బోటింగ్

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (09:28 IST)
తెలంగాణలోని పర్యాటక కేంద్రాల్లో గురువారం నుంచి బోటింగ్, టూరిజం బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఈ మేరకు కరోనా నిబంధనలను సడలిస్తూ తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. గురువారం నుంచి పురాతత్వ కట్టడాలు, చారిత్రక ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటకులకు అనుమతి ఇస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ తెలిపారు.

క్రీడా మైదానాలు, మ్యూజియంలు రేపటి నుంచి ప్రారంభమవుతాయన్నారు. అయితే ఆయా ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments