Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణ ఘటన.. రోగిని వీపుపై మోసుకెళ్లాడు..

Webdunia
శనివారం, 13 మే 2023 (11:09 IST)
Warrangal
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. రోగుల పట్ల ఆసుపత్రి సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో వైద్యం పొందే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తాజాగా ఈ ఆసుపత్రి సిబ్బంది స్ట్రెచర్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఒక వ్యక్తి తన భార్యను తన వీపుపై మోశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
లక్ష్మి అనే మహిళకు నెల రోజుల కిందటే శస్త్ర చికిత్స జరగడంతోపాటు తదుపరి పరీక్షలు చేయాల్సి రావడంతో దంపతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఆస్పత్రికి వచ్చారు. అయితే, ఆసుపత్రికి చేరుకోగా, ఆ రోజు వైద్యులు అందుబాటులో లేరని, మరుసటి రోజు రావాలని కోరారు. 
 
నడవలేని స్థితిలో ఉన్న తన భార్యను ఆసుపత్రి నుంచి బయటకు తీసుకెళ్లేందుకు భర్త స్ట్రెచర్‌ను కోరాడు. అయితే, ఆసుపత్రి సిబ్బంది దానిని అందించడానికి నిరాకరించారు. దీంతో భార్యను తన భుజాలపై మోసుకెళ్ళాడు ఆ వ్యక్తి. రోగుల పట్ల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఈ ఘటన అద్దం పట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను కొంచెం ఒత్తిడికి గురైనా, ఆమె దానిని గమనిస్తుంది.. నాగ చైతన్య

అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం అప్ డేట్

45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శంకరాభరణం

60 ఏళ్ల వయసులో బెంగళూరు యువతిని ప్రేమించిన బాలీవుడ్ గజిని అమీర్ ఖాన్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments