Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస పవర్ ముందే కనిపెట్టిన జూ.ఎన్టీఆర్-కల్యాణ్ రామ్... అందుకే...

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (10:51 IST)
కూకట్ పల్లి. ఆంధ్రులు ఎక్కువగా వుండే ప్రాంతమది. అందుకే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆ స్థానాన్ని హరికృష్ణ కుమార్తె సుహాసినికి ఇప్పించి బరిలో దింపారు. కానీ సుహాసిని ఈ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయ్యారు. సుహాసిని గెలుపు కోసం అటు బాలయ్య ఇటు చంద్రబాబు నాయుడు చాలా కృషి చేశారు. ఆమెను వెంటబెట్టుకుని ప్రచారం కూడా నిర్వహించారు. కానీ ఓటర్లు మాత్రం తెరాస వైపు మొగ్గారు. దీనితో సుహాసినికి పరాజయం తప్పలేదు. 
 
ఇకపోతే అక్కయ్య సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ప్రచారం చేస్తారని అంతా అనుకున్నారు. కానీ వారిద్దరూ ప్రచారం చేయలేదు. దీనిపై ఎంతోమంది విమర్శనాస్త్రాలు సంధించినా పట్టించుకోలేదు. ఇలా చేసి తెలివిగా వ్యవహరించారని ఇప్పుడు అంతా అనకుంటున్నారు. అలా కాకుండా తెరాసకు వ్యతిరేకంగా వారు ప్రచారం చేసి వున్నట్లయితే కేసీఆర్ వ్యతిరేకులుగా ముద్రపడాల్సి వచ్చేది. ఇప్పుడా ఇబ్బంది లేకుండా అయింది. మొత్తమ్మీద తెలంగాణలో తెరాస గాలి వీస్తోందని జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పసిగట్టేశారని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments