Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస పవర్ ముందే కనిపెట్టిన జూ.ఎన్టీఆర్-కల్యాణ్ రామ్... అందుకే...

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (10:51 IST)
కూకట్ పల్లి. ఆంధ్రులు ఎక్కువగా వుండే ప్రాంతమది. అందుకే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆ స్థానాన్ని హరికృష్ణ కుమార్తె సుహాసినికి ఇప్పించి బరిలో దింపారు. కానీ సుహాసిని ఈ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయ్యారు. సుహాసిని గెలుపు కోసం అటు బాలయ్య ఇటు చంద్రబాబు నాయుడు చాలా కృషి చేశారు. ఆమెను వెంటబెట్టుకుని ప్రచారం కూడా నిర్వహించారు. కానీ ఓటర్లు మాత్రం తెరాస వైపు మొగ్గారు. దీనితో సుహాసినికి పరాజయం తప్పలేదు. 
 
ఇకపోతే అక్కయ్య సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ప్రచారం చేస్తారని అంతా అనుకున్నారు. కానీ వారిద్దరూ ప్రచారం చేయలేదు. దీనిపై ఎంతోమంది విమర్శనాస్త్రాలు సంధించినా పట్టించుకోలేదు. ఇలా చేసి తెలివిగా వ్యవహరించారని ఇప్పుడు అంతా అనకుంటున్నారు. అలా కాకుండా తెరాసకు వ్యతిరేకంగా వారు ప్రచారం చేసి వున్నట్లయితే కేసీఆర్ వ్యతిరేకులుగా ముద్రపడాల్సి వచ్చేది. ఇప్పుడా ఇబ్బంది లేకుండా అయింది. మొత్తమ్మీద తెలంగాణలో తెరాస గాలి వీస్తోందని జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పసిగట్టేశారని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments