Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ యేడాది కూడా చేప మందు పంపిణీ లేదు : బత్తిన బ్రదర్స్ ప్రకటన

Webdunia
బుధవారం, 25 మే 2022 (10:19 IST)
ప్రతి యేటా మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం రోగులు (ఆస్తమా) రోగులకు చేపల ప్రసాదాన్ని పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే, కరోనా ప్రభావం కారణంగా గత మూడేళ్లుగా ఈ చేపల మందును పంపిణీ చేయడం లేదు. ఇపుడు ఈ యేడాడి కూడా పంపిణీ చేయడం లేదని బత్తిన సోదరులు వెల్లడించారు. 
 
ఇదే అంశంపై చేప ప్రసాదం పంపిణీ నిర్వాహకుల్లో ఒకరైన బత్తిన గౌరీ శంకర్ మాట్లాడుతూ, తమ పూర్వీకులు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటివరకు ప్రతి యేడాది మృగశిరకార్తె సందర్భంగా ప్రభుత్వ సహాయంతో నాంపల్లి ఎగ్జిబినష్ గ్రౌండ్‌లో వివిధ ప్రాంతాలకు చెందిన ఆస్తమా రోగులకు ఉచితంగా చేప ప్రసాదాన్ని అందిస్తున్నామన్నారు. 
 
అయితే, కరోనా మహమ్మారి వెలుగు చూసిన తర్వాత గత మూడేళ్లుగా ఇది నిలిపివేసినట్టు తెలిపారు. ఇపుడు ఈ కరోనా ప్రభావం కారణంగా ఈ యేడాది కూడా ప్రసాదాన్ని పంపిణీ చేయడం లేదని ఆయన తెలిపారు. అందువల్ల చేప ప్రసాదం కోసం ఏ ఒక్కరూ హైదరాబాద్ నగరానికి రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments