Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ యేడాది కూడా చేప మందు పంపిణీ లేదు : బత్తిన బ్రదర్స్ ప్రకటన

Webdunia
బుధవారం, 25 మే 2022 (10:19 IST)
ప్రతి యేటా మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం రోగులు (ఆస్తమా) రోగులకు చేపల ప్రసాదాన్ని పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే, కరోనా ప్రభావం కారణంగా గత మూడేళ్లుగా ఈ చేపల మందును పంపిణీ చేయడం లేదు. ఇపుడు ఈ యేడాడి కూడా పంపిణీ చేయడం లేదని బత్తిన సోదరులు వెల్లడించారు. 
 
ఇదే అంశంపై చేప ప్రసాదం పంపిణీ నిర్వాహకుల్లో ఒకరైన బత్తిన గౌరీ శంకర్ మాట్లాడుతూ, తమ పూర్వీకులు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటివరకు ప్రతి యేడాది మృగశిరకార్తె సందర్భంగా ప్రభుత్వ సహాయంతో నాంపల్లి ఎగ్జిబినష్ గ్రౌండ్‌లో వివిధ ప్రాంతాలకు చెందిన ఆస్తమా రోగులకు ఉచితంగా చేప ప్రసాదాన్ని అందిస్తున్నామన్నారు. 
 
అయితే, కరోనా మహమ్మారి వెలుగు చూసిన తర్వాత గత మూడేళ్లుగా ఇది నిలిపివేసినట్టు తెలిపారు. ఇపుడు ఈ కరోనా ప్రభావం కారణంగా ఈ యేడాది కూడా ప్రసాదాన్ని పంపిణీ చేయడం లేదని ఆయన తెలిపారు. అందువల్ల చేప ప్రసాదం కోసం ఏ ఒక్కరూ హైదరాబాద్ నగరానికి రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments