Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ తింటే ఏ కరోనాలు రావు, భయం లేదు మీరు తినండంటున్న మంత్రి కేటీఆర్

Webdunia
శనివారం, 29 ఫిబ్రవరి 2020 (14:58 IST)
చికెన్ తింటే కరోనా వస్తుందనే పుకార్లు మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వదంతులను నమ్మొద్దని తను, కెసిఆర్ గారు ఇంట్లో చికెన్ తింటున్నాం.. మీరు కూడా టెన్షన్ లేకుండా చికెన్ తినేయమంటున్నారు కేటీఆర్.

ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో ‘చికెన్‌, ఎగ్‌ మేళా’ నిర్వహించింది నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ. దీనికి మంత్రులు కేటీఆర్‌, ఈటెల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సినీనటి రష్మిక తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా చికెన్ లాంగించిన నేతలు.. భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఇక, ఈ మేళాలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మా ఇంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు అందరం చికెన్ తింటున్నాం. మీరూ తినండని కోరారు. ఎగ్, చికెన్‌లో ఉండే పౌష్టికాహారం మరెందులో లేదని స్పష్టం చేశారు. 
 
చికెన్ ద్వారా తక్కువ ధరకు పౌష్టికాహారం లభిస్తుందన్న కేటీఆర్.. చికెన్ వల్ల ఎవ్వరికీ ఆరోగ్య సమస్యలు రాలేదని ప్రకటించారు. ఇక, చికెన్‌కు కరోనా వైరస్‌తో సంబంధం లేదని స్పష్టం చేశారు. మనం వండుకునే విధానంలో అలాంటి వైరస్‌లు బతకనే బతకవు అని తెలిపారు కేటీఆర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments