Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎన్ఎల్‌కు కొత్త చిక్కు.. ఉద్యోగుల కొరత.. వీఆర్ఎస్‌ భలే భలే

Webdunia
శనివారం, 29 ఫిబ్రవరి 2020 (14:45 IST)
ఉద్యోగులు లేకుండా వినియోగదారుల సేవలను పూర్తి చేయలేక బీఎస్ఎన్ఎల్ సంస్థ సతమతమవుతోంది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ నష్టాలను చవిచూసింది. ఒకటిన్నర లక్షల మంది పనిచేస్తూ వచ్చిన ఈ సంస్థలో ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. 
 
గత ఆర్థిక ఏడాది బీఎస్ఎన్ఎల్ 18,300 కోట్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో సదరు సంస్థ ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. ఇంకా ప్రయోజనకరమైన వీఆర్ఎస్ ఆఫర్లను ఇచ్చింది. 
 
ఈ పథకం ద్వారా 80వేల మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఒకే సమయంలో 78,500 మంది ఆప్షనల్ రిటైర్మెంట్ తీసుకోవడంతో.. ప్రస్తుతం ఉద్యోగుల కొరత ఏర్పడింది. దీంతో వినియోగదారుల సేవను సదరు సంస్థ పూర్తి చేయలేకపోతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

కెరీర్ లో యాక్షన్ టచ్ తో కామెడీ ఫిల్మ్ లైలా: విశ్వక్సేన్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments