Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు కుదరదు

Webdunia
గురువారం, 9 జులై 2020 (18:13 IST)
రాష్ట్రంలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్ మోగుతుండటంతో పదోతరగతికి జరగాల్సిన పరీక్షలు రద్దయిన విషయం తెలిసందే. అయితే అదే తరహాలో డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా రద్దు చేయాలని పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
 
కాగా ఈ పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ విచారణలో పిటిషన్ తరపున స్పందనతో వాదించిన న్యాయవాది పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్నల్ మార్కుల ద్వారా గ్రేడింగ్ ఇవ్వాలని వినిపించారు.
 
అనంతరం ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు కుదరదని, యూజీసీ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments