Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు కుదరదు

Webdunia
గురువారం, 9 జులై 2020 (18:13 IST)
రాష్ట్రంలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్ మోగుతుండటంతో పదోతరగతికి జరగాల్సిన పరీక్షలు రద్దయిన విషయం తెలిసందే. అయితే అదే తరహాలో డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా రద్దు చేయాలని పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
 
కాగా ఈ పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ విచారణలో పిటిషన్ తరపున స్పందనతో వాదించిన న్యాయవాది పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్నల్ మార్కుల ద్వారా గ్రేడింగ్ ఇవ్వాలని వినిపించారు.
 
అనంతరం ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు కుదరదని, యూజీసీ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments