Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీకా వేయించుకోకుంటే రేషన్ బంద్.. కేంద్రానికి పోటెత్తిన ప్రజలు

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (15:19 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమంలో ముమ్మరంగా సాగుతోంది. ఇందులోభాగంగా, ప్రతి గ్రామంలోనూ ప్రత్యేక వ్యాక్సిన్ క్యాంపులు ఏర్పాటు చేసిన టీకాలు వేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లా వైద్యాధికారులు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోకపోతే రేషన్‌ నిలిపేస్తారంటూ కొందరు పుకార్లు పుట్టించారు. దీంతో ఆరోగ్య కేంద్రానికి ప్రజలు పోటెత్తారు. 
 
నవీపేట్ మండల కేంద్రంలో మంగళవారం నుంచి టీకా ఇవ్వరని.. అది తీసుకోకపోతే రేషన్‌ నిలిపేస్తారని కొందరు వదంతులు సృష్టించారు. దీంతో 700 మందికి పైగా ప్రజలు స్థానిక ఆరోగ్య కేంద్రానికి పోటెత్తారు. 
 
ఉదయాన్నే వచ్చి క్యూలైనల్లో నిల్చుని ఇబ్బందులు పడ్డారు. టీకా కోసం పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో 500 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు

కమల్ హాసన్ వాడిన దుస్తులు కావాలని అడిగి తెప్పించుకున్నా : ప్రభాస్

బుజ్జి తోపాటుఫ్యూచరిస్టిక్ వెహికల్స్ కు 25 మందికిపైగా పనిచేసిన ఇంజనీర్లు

కల్కి 2898 AD గ్రాండ్ గాలా.. బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

తర్వాతి కథనం
Show comments