Webdunia - Bharat's app for daily news and videos

Install App

మై హోమ్ మాయా లీలలు

Webdunia
బుధవారం, 31 జులై 2019 (08:02 IST)
“మై హోమ్ మాయా ప్రపంచం” ఈ కంపెనీల లిస్ట్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించటం ఖాయం. మైహోమ్‌ రామేశ్వర రావు 520 బినామీ కంపెనీలు పెట్టి 9,500 ఎకరాలు పైగా భూములను సంపాదించారు. 520 కంపెనీలలో బినామీ డైరెక్టర్లు ఉన్నారు. రామేశ్వరరావు వియ్యంకుడు యశోదా హాస్పిటల్ పేరున 7 వేల ఎకరాలు, 437 బినామీ కంపెనీల పేరుతో ఆక్రమించుకున్నారని తెలుస్తోంది.

మొత్తం హైదరాబాద్‍ ఈ కుటుంబాల చెరలోకి వెళ్ళిపోయింది. చిన్నజియార్‌ స్వామి ఈ కుటుంబాలకు పావలా వడ్డీకి భారీగా నగదు ఇస్తుంటాడని తెలుస్తోంది. ఆ డబ్బును పెట్టుబడిగా చేసుకొని వందలకొద్ది బినామీ కంపెనీలను పెట్టి, వాటి కోసం తమ అంగ, అర్థ బలాలను ఉపయోగించి తెలంగాణను నిలువునా దోచేస్తున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించి పలు దస్తావేజులు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments