Webdunia - Bharat's app for daily news and videos

Install App

మై హోమ్ మాయా లీలలు

Webdunia
బుధవారం, 31 జులై 2019 (08:02 IST)
“మై హోమ్ మాయా ప్రపంచం” ఈ కంపెనీల లిస్ట్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించటం ఖాయం. మైహోమ్‌ రామేశ్వర రావు 520 బినామీ కంపెనీలు పెట్టి 9,500 ఎకరాలు పైగా భూములను సంపాదించారు. 520 కంపెనీలలో బినామీ డైరెక్టర్లు ఉన్నారు. రామేశ్వరరావు వియ్యంకుడు యశోదా హాస్పిటల్ పేరున 7 వేల ఎకరాలు, 437 బినామీ కంపెనీల పేరుతో ఆక్రమించుకున్నారని తెలుస్తోంది.

మొత్తం హైదరాబాద్‍ ఈ కుటుంబాల చెరలోకి వెళ్ళిపోయింది. చిన్నజియార్‌ స్వామి ఈ కుటుంబాలకు పావలా వడ్డీకి భారీగా నగదు ఇస్తుంటాడని తెలుస్తోంది. ఆ డబ్బును పెట్టుబడిగా చేసుకొని వందలకొద్ది బినామీ కంపెనీలను పెట్టి, వాటి కోసం తమ అంగ, అర్థ బలాలను ఉపయోగించి తెలంగాణను నిలువునా దోచేస్తున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించి పలు దస్తావేజులు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments