Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్​లో ముస్లిం సంఘాల భారీ ర్యాలీ

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (17:59 IST)
ఎన్‌ఆర్​సీ, సీఏఏకు వ్యతిరేకంగా ఎంఐఎం ఆధ్వర్యంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

హైదరాబాద్​లో ఎన్‌ఆర్​సీ, సీఏఏకు వ్యతిరేకంగా ఎంఐఎం ఆధ్వర్యంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. మీరాలం ఈద్గాలో ప్రార్థనల అనంతరం ర్యాలీగా బయల్దేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముస్లిం సంఘాలు జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలో పాల్గొన్నాయి.

మీరాలం ఈద్గా నుంచి శాస్త్రిపురం వరకు ర్యాలీ సాగింది. ఎన్‌ఆర్‌సీ, సీఏఏకి వ్యతిరేకంగా ముస్లింల నినాదాలు చేశారు. ర్యాలీ దృష్ట్యా పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

సంబంధిత వార్తలు

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

తర్వాతి కథనం
Show comments