Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొయినాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. 16 యేళ్ల యువతి మృతి

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (16:57 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మొయినాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 యేళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మొయినాబాద్ నుంచి చేవెళ్ల వెళుతున్న సమయంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 యేళ్ల ప్రేమిక అనే యువతితో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం సేవించి వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. 
 
కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ప్రేమిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 24 గంటలు గడిస్తేగానీ ఏపీ చెప్పలేమని వైద్యులు తేల్చారు. ఈ గాయపడిన వారిలో అక్షర (14) 9వ తరగతి చదువుతుండగా, సౌమ్య (18) అనే విద్యార్థిని డిగ్రీ చదవుతోంది. చనిపోయిన ప్రేమిక మాత్రం ఇంటర్ మొదటి సంవత్సరం. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments