Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ...?

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (11:49 IST)
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి తెరాసలో చేరిన యువనేత కౌశిక్ రెడ్డికి పెద్ద పదవి ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఆ ప్రకారంగానే కౌశిక్ రెడ్డికి పెద్ద పదవి వరించనుంది. ఆయన్ను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా చేసేందుకు కేసీఆర్ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
అయితే గత కాలంగా తెలంగాణలో రాజకీయాలు హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు రానున్నాయి. కానీ ఇదేసమయంలో కాంగ్రెస్ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తెరాసలో చేరారు. దీంతో అక్కడ తెరాస తరపున టికెట్ ఆయనకే ఇస్తారు అనే ప్రచారం జరిగింది. 
 
తాజాగా ఈరోజు జరిగిన తెలంగాణ కేబినెట్‌లో ఓ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డిని సూచిస్తూ గవర్నర్‌కి ప్రతిపాదనలు పంపింది. అయితే, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ ప్రతిపాదనను ఆమోదిస్తారా.. లేదా అన్నది వేచిచూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments