Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో మంత్రి రోజా భేటీ..

Webdunia
శనివారం, 7 మే 2022 (17:15 IST)
RK ROja
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి రోజా భేటీ అయ్యారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఆర్కే రోజా ప‌లువురు ప్ర‌ముఖుల‌ను వ‌రుస‌బెట్టి క‌లుస్తున్నారు. 
 
ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ క్రమంలో శ‌నివారం విశాఖ వ‌చ్చిన కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్ రెడ్డితోనూ ఆమె భేటీ అయ్యారు. 
 
అధికారిక ప‌ర్య‌ట‌న నిమిత్తం విశాఖ వ‌చ్చిన కిష‌న్ రెడ్డికి విమానాశ్ర‌యంలో రోజా ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఏపీలోని ప‌ర్యాట‌క ప్రాంతాల అభివృద్ధిపై వారిద్ద‌రూ చ‌ర్చించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments