Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాధగా మిగిలిపోయిన బాలికను ఆదుకున్న మంత్రి కేటీఆర్

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (15:45 IST)
ఒకేసారి తల్లి దండ్రులతో పాటు తన తోడపుట్టిన సోదరుడిని కోల్పోయి ఓ పన్నెండేళ్ల బాలిక అనాథగా మిగిలింది. ఏ దిక్కు లేకుండా ఆపన్న హస్తాల కోసం ఎదురుచూస్తుంది. ఆ బాలిక విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రభుత్వపరంగా ఆదుకోవాలని ట్విట్టర్ ద్వారా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను ఆదేశించారు.
 
మంత్రి ఆదేశాల మేరకు ఆ బాలిక గురించిన స్థితిగతులను తెలుసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి సుభద్రకు ఆదేశాలు జారీచేశారు. వెంటనే అక్కడి గ్రామానికి చేరుకొని బాలికను పరామర్శించిన అనంతరం చిర్డ్రన్ వెల్పేర్ సెంటర్‌కు తరలిస్తామన్నారు.
 
తక్షణ సాయంగా ఆ బాలికకు రూ.30 వేలు ఆర్థిక సాయం అందించారు. ఇతర వసతుల ఏర్పాట్లకై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అప్పటివరకు బంధువులు, గ్రామస్తులు బాలికకు అండగా ఉండాలని కోరారు. ఆమె వెంటనే సీడీపీఓ కవిత, ఏసీడీపీఓ వెంకటమ్మ, సూపర్‌వైజర్ జ్యోతి ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments