Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కనిష్ట స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (15:12 IST)
తెలంగాణ రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా 8 నుంచి 9 డిగ్రీల మేరకు ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, ఆదిలాబాద్ జిల్లా అర్లి (టి)లో 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి పడిపోతుండటంతో ప్రజలు చలికి అల్లాడిపోతున్నారు. ఉత్తర తెలంగాణాలో శీతల గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని అందువల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. 
 
కాగా, జనవరి నెలాఖరులో కూడా ఇంతటి కనిష్ట స్థాయిలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదు కావడం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారి. సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి శీతల గాలులు తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు వీస్తుండటం వల్లే చలి తీవ్రత అధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments