Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. యువకుడికి వాతలు పెట్టారు..

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2023 (09:21 IST)
మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ యువకుడు చిత్రహింసలకు గురయ్యాడు. యువకుడితో వివాహేతర సంబంధం కారణంగా ఆమె అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చేసింది. మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన నారాయణ అలియాస్ కిట్టు తూప్రాన్‌కు చెందిన సాయి, జితేందర్, మరో వ్యక్తి స్నేహితులు. 
 
ఆదివారం రాత్రి ఈ ముగ్గురూ కలిసి కిట్టూను తూప్రాన్‌కు పిలిచారు. మందేసి రాత్రి 11 గంటల సమయంలో వారు కిట్టూను విద్యుత్ తీగలతో కట్టేసి మర్మంగాలు, నాలుకతో పాటూ శరీరంపై పలు చోట్ల వాతలు పెట్టారు. 
 
బాధితుడి వారి నుంచి అతికష్టం మీద తప్పించుకుని హైవేపై ఉన్న ఓ దాబా వద్దకు చేరుకున్నాడు. ఈ విషయం కిట్టు కుటుంబసభ్యులకు తెలిసి వారు అక్కడికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments