Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండ వైద్య కాలేజీకి మల్లు స్వరాజ్యం పార్థివదేహం

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (10:17 IST)
ఆరోగ్యం క్షీణించడంతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విప్లవ స్వరం, మాజీ ఎమ్మెల్లే మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని నల్గొండకు తరలించనున్నారు. ఆమె కుటుంబ సభ్యుల కోరిక మేరకు పార్థివదేహాన్ని నల్గొండ వైద్య కాలేజీకి అప్పగిస్తారు.
 
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని ఎంబీ భవన్‌లో మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని ఉంచారు. సీపీఎం నేతలు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఉదయం 9.30 గంటలకు మల్లు స్వరాజ్యం భౌతికకాయం నల్గొండకు తరలిస్తారు. 
 
ప్రజల సందర్శనార్థం ఉదయం 11 గంటల వరకు నల్గొండలోని పార్టీ కార్యాలయంలో మల్లు స్వరాజ్యం భౌతికకాయం ఉంచనున్నారు. అనంతరం నల్గొండ సీపీఎం కార్యాలయం నుంచి అంతిమయాత్ర సాగనుంది. మల్లు స్వరాజ్యం కోరిక మేరకు నల్గొండ మెడికల్ కళాశాలకు ఆమె పార్థివదేహాన్ని కుటుంబీకులు అప్పగించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments