Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతబడి.. పసుపు, సూదులతో కూడిన బొమ్మ.. భయం భయం

Webdunia
సోమవారం, 29 మే 2023 (14:21 IST)
మహబూబాబాద్ డోర్నకల్ మండలం పెరుమాండ్ల సుంకిశ గ్రామంలో ఓ గ్రామస్థుడి ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు చేతబడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కిన్నెర మధు నివాసంలో దుండగులు చేతబడులు చేశారని తెలుస్తోంది. పసుపు, సూదులతో కూడిన బొమ్మను కనుగొనడంతో నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 
 
ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదని గ్రామస్థులు అంటున్నారు. ఎందుకంటే గ్రామంలో గతంలో అనేక సార్లు చేతబడి సంఘటనలు జరిగాయని చెప్తున్నారు. పోలీసులు ఇటువంటి పద్ధతుల వల్ల కలిగే ప్రమాదాల గురించి నివాసితులకు అవగాహన కల్పించడానికి చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments