Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ విఫలం అయ్యిందని.. కూల్‌డ్రింక్స్‌లో పురుగుల మందును..?

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (10:38 IST)
ప్రేమ విఫలం అయ్యిందని.. పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించిన ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచి రేవుల గ్రామంలో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ ప్రాంతానికి చెందిన సపంత్, పార్వతిలు శనివారం సాయంత్రం నార్సింగ్‌లోని మంచిరేవుల ప్రాంతంలో కూల్‌డ్రింక్స్‌లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. 
 
అనంతరం తన స్నేహితుడికి సంపత్ ఫోన్ చేసి పురుగుల మందు తాగామని, తమను ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు. వెంటనే స్నేహితుడు పోలీసుల సహాయంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రేమికులు మరణించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments