Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకుంటాడని సర్వం అర్పించింది... నెల రోజుల తర్వాత ఆ పని చేశాడు...

Webdunia
శనివారం, 12 జనవరి 2019 (15:12 IST)
ప్రేమ పేరుతో మోసపోయే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. నడి వయస్సులో ప్రేమ పేరుతో ఇంట్లో తల్లిదండ్రులను ఎదిరించి ప్రియుడితో పాటు బయటకు వచ్చేస్తున్న యువతుల పరిస్థితి హీనంగా మారిపోతోంది. చివరకు ప్రేమించినవాడు మోసం చేశాడని తెలుసుకుని లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు.
 
హైదరాబాద్ లోని ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా అది. భరత్, రోజాలు స్థానికంగా ఒక ప్రైవేటు కళాశాలలో బి.ఎ. చదువుతూ ప్రేమించుకున్నారు. కుమార్తె ప్రేమ విషయం తెలియని తల్లిదండ్రులు ఆమెకు వేరే సంబంధం చూసి పెళ్ళి ఫిక్స్ చేశారు. లగ్న పత్రికలు రాసుకునే ముందు రోజు భరత్ రోజాను ఒప్పించి ఇంటి నుంచి తీసుకెళ్ళిపోయాడు. నెలరోజుల పాటు దిల్‌సుఖ్ నగర్‌లో కాపురం పెట్టాడు. 
 
ప్రియుడు పెళ్ళి చేసుకుంటాడన్న నమ్మకంతో అతనికి సర్వస్వం అప్పజెప్పింది యువతి. చివరకు నెలరోజుల పాటు ఆమెతో గడిపి రెండురోజుల క్రితం ఉడాయించాడు. ఇక చేసేది లేక యువతి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెద్ద మనస్సున్న తల్లిదండ్రులు ఆ యువతిని చేరదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments