Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో మూడు ముళ్లు.. మైకులో మంత్రాలు.. సిద్ధిపేటలో వెరైటీ మ్యారేజ్

Webdunia
సోమవారం, 17 మే 2021 (17:18 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా పెళ్ళిళ్లు జరిగిపోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా మాస్క్ ధరించటం… భౌతిక దూరం పాటించటం…శానిటైజర్‌తో చేతులు శుభ్ర చేసు కోవటం వంటివి ఇప్పటికే అందరూ పాటిస్తున్నారు. 
 
తాజాగా కరోనా వేళ పెళ్లి చేసుకున్న జంటకు…ఒక పురోహితుడు దూరం పాటిస్తూ కారులో కూర్చుని మైక్ లో మంత్రాలు చదువుతూ వివాహ తంతు ముగించిన ఘటన సిధ్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కోహెడకు చెందిన సటికం భాగ్య- మల్లేశం దంపతుల కుమార్తె సౌమ్య వివాహం తంగళ్లపల్లికి చెందిన కృష్ణమూర్తితో కోహెడలో ఆదివారం జరిగింది. ఈ వివాహాన్ని పురోహితుడు ప్రసాద్‌రావు శర్మ.. మండపానికి వచ్చి కారులో వచ్చి…దురంగా కారులోనే కూర్చుని మంత్రాలు చదివి కార్యక్రమాన్ని నిర్వహించారు. 
 
మైక్‌ ద్వారా అన్నీ వివరంగా చెపుతూ కళ్యాణ వేదిక పై వధూవరులతో కార్యక్రమం జరిపించగా వరుడు వధువు మెడలో తాళి కట్టాడు. మొత్తానికి కరోనా వేళ చిత్ర విచిత్రాతి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments