Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ మీరు నిర్ణయం తీసుకుంటారా? లేక మమ్మల్ని తీసుకోమంటారా? తెలంగాణ సర్కార్ పైన హైకోర్టు

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (17:50 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సోమవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. రాగల 48 గంటల్లో లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ పైన ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించాలనీ, లేదంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని చీఫ్ జస్టిస్ అన్నారు.
 
ఆర్‌టిపిసి ఆర్ రిపోర్టు 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచన చేసింది. అలాగే గ్రేటర్ హైదరాబాద్‌లో  నమోదైన కేసులు వార్డుల వారీగా కోర్టుకు సమర్పించాలని తెలిపింది. Health.telangana.gov.in వెబ్‌సైట్లో కోవిడ్ వివరాలు నమోదు చేయాలని సూచించింది.
 
ఇంకా పెళ్లిళ్లు, శుభకార్యాలలో, పబ్లిక్ ప్లేస్‌లలో ప్రజలు భారీగా గుమిగూడకుండా వుండేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఆరోగ్య శాఖ సమర్పించిన నివేదిక అసంపూర్తిగా వుందని, మరోసారి సమగ్రమైన నివేదికను కోర్టుకి సమర్పించాలని విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం