Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగబడిన కార్యకర్తలు - బండి సంజయ్ కాలికి గాయం

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (12:37 IST)
తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కాలికి గాయమైంది. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా రాత్రి లంగర్ హౌస్ వద్ద ప్రమాదవశాత్తు ఈ గాయమైంది. సంజయ్‌ను కలిసేందుకు కార్యకర్తలు పోటీ పడటంతో తోపులాట జరిగింది. 
 
దీంతో ఆయన కిందపడిపోయారు. దీంతో గాయమైంది. వైద్యులు సంజయ్ కాలికి ప్లాస్టర్ వేశారు. అయినా సోమవారం (మూడో రోజు) యాత్ర యాధావిధిగా కొనసాగుతుందని బీజేపీ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments