Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగబడిన కార్యకర్తలు - బండి సంజయ్ కాలికి గాయం

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (12:37 IST)
తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కాలికి గాయమైంది. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా రాత్రి లంగర్ హౌస్ వద్ద ప్రమాదవశాత్తు ఈ గాయమైంది. సంజయ్‌ను కలిసేందుకు కార్యకర్తలు పోటీ పడటంతో తోపులాట జరిగింది. 
 
దీంతో ఆయన కిందపడిపోయారు. దీంతో గాయమైంది. వైద్యులు సంజయ్ కాలికి ప్లాస్టర్ వేశారు. అయినా సోమవారం (మూడో రోజు) యాత్ర యాధావిధిగా కొనసాగుతుందని బీజేపీ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments