Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతకాలని లేదంటూ 6వ అంతస్తు నుంచి దూకేసిన లేడీ టెలికాలర్

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (12:03 IST)
పని ఒత్తిడో లేదంటే ఇంట్లో సమస్యలో కాదంటే ప్రేమ వ్యవహారమో కానీ 20 ఏళ్ల యువతి ఆరో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. టెక్ మహీంద్రాలో టెలికాలర్‌గా పనిచేస్తున్న ఈ యువతి గురువారం నాడు ఈ దారుణానికి పాల్పడింది.
 
వివరాల్లోకి వెళితే.. నామాలగుండు ఉప్పర్ బస్తీలో వుండే రంగన్, షీలా దంపతులు పెద్ద కుమార్తె సుస్మిత. ఈమె గత కొన్ని నెలలుగా రెజిమెంటల్ బజార్ సెబాస్టియన్ రోడ్డులోని టెక్ మహీంద్రాలో టెలీకాలర్‌గా పనిచేస్తోంది.
 
ఐతే గురువారం కార్యాలయానికి వచ్చిన వెంటనే గది కిటికీ తలుపు తీసుకుని కిందకి దూకేసింది. తనకు బతకాలని లేదంటూ సూసైడ్ నోట్ లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments