నారాయ‌ణ‌పేట‌లో సైన్స్ పార్క్... ప్రారంభించిన కేటీయార్

Webdunia
శనివారం, 10 జులై 2021 (19:02 IST)
పాల‌మూరు రంగారెడ్డి జిల్లా నారాయ‌ణ‌పేట‌లో ఓ గొప్ప సంద‌ర్శ‌న కేంద్రం ప్రారంభం అయింది. నారాయణపేటలో పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన సైన్స్ పార్క్(థీమ్ పార్క్) ను పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీయార్ ప్రారంభించారు.

పాల‌మూరులో లిప్ట్ ఇరిగేష‌న్ ప‌థ‌కాన్ని ఎంత ఖ‌ర్చ‌యినా భ‌రించి నిర్మిస్తామ‌ని కేటీయార్ చెప్పారు. ఈ ప‌థ‌కంపై సీఎం కేసీయార్ ప‌ట్టుద‌ల‌గా ఉన్నార‌ని చెప్పారు. పాల‌మూరు జిల్లాలో ప్ర‌జ‌ల‌కు రిక్రియేష‌న్ క‌లిగించేందుకు ఈ థీమ్ పార్క్ ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని మంత్రి చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో వి. శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ శ్రీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ ఎస్ రాజేందర్ రెడ్డి, శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి, శ్రీ పట్నం నరేందర్ రెడ్డి, శ్రీ గువ్వల బాలరాజు, శ్రీ ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments