Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా అప్డేట్.. 2,925 మందికి కరోనా.. 26 మంది మృతి

Webdunia
శనివారం, 10 జులై 2021 (18:52 IST)
ఏపీలో కరోనా కేసులు అదుపులోకి వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. గత పదిరోజులుగా 2,3 వేల మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 2,925 మందికి కరోనా సోకింది. 26 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది.
 
ఏపీలో ప్రస్తుతం 29 వేల 262 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 12 వేల 986 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 611 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన 19,20,178 పాజిటివ్ కేసులకు గాను 18,77,930 మంది డిశ్చార్జ్ అయ్యారు.
 
చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, కర్నూలు ఇద్దరు, నెల్లూరు ఇద్దరు, శ్రీకాకుళం ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కడప, విశాఖ, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు.
 
అనంతపురం 84. చిత్తూరు 414. ఈస్ట్ గోదావరి 611. గుంటూరు 211. వైఎస్ఆర్ కడప 180. కృష్ణా 250. కర్నూలు 117. నెల్లూరు 199, ప్రకాశం 260, శ్రీకాకుళం 67. విశాఖపట్టణం 139. విజయనగరం 32. వెస్ట్ గోదావరి 361. మొత్తం : 2,925.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments