Webdunia - Bharat's app for daily news and videos

Install App

జడ్చర్లలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన కేటీఆర్

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (11:21 IST)
మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని కోడ్గల్‌లో రెండు పడక గదుల ఇళ్ల గృహప్రవేశం జరిగింది. ఈ   రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా  రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. 
 
ఆపై నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని తిమ్మాజిపేటలో ఎంజేఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో పునర్‌నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవన ప్రారంభోత్సవానికి శుక్రవారం మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా రెండుచోట్ల నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని ఇప్పటివరకు 105 సార్లు సవరించారన్నారు. ఎన్‌డీఏ హయాంలోనే అప్పటి ప్రధాని వాజ్‌పేయీ రాజ్యాంగ సమీక్షకు కమిటీని వేశారన్నారు. 
 
సవరణ అంశాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ గతంలోనూ ప్రస్తావించిందన్నారు. వారంతా రాజ్యాంగాన్ని అవమానించినట్లేనా అంటూ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments