Webdunia - Bharat's app for daily news and videos

Install App

జడ్చర్లలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన కేటీఆర్

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (11:21 IST)
మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని కోడ్గల్‌లో రెండు పడక గదుల ఇళ్ల గృహప్రవేశం జరిగింది. ఈ   రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా  రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. 
 
ఆపై నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని తిమ్మాజిపేటలో ఎంజేఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో పునర్‌నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవన ప్రారంభోత్సవానికి శుక్రవారం మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా రెండుచోట్ల నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని ఇప్పటివరకు 105 సార్లు సవరించారన్నారు. ఎన్‌డీఏ హయాంలోనే అప్పటి ప్రధాని వాజ్‌పేయీ రాజ్యాంగ సమీక్షకు కమిటీని వేశారన్నారు. 
 
సవరణ అంశాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ గతంలోనూ ప్రస్తావించిందన్నారు. వారంతా రాజ్యాంగాన్ని అవమానించినట్లేనా అంటూ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments