Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ బంగారు తెలంగాణను గంగలో కలిపేసిండు: ఈటల రాజేందర్

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (18:05 IST)
రాజీనామా చేసి రాజకీయాలు చేస్తా అంటూ చెప్పారు ఈటెల రాజేందర్. ఇంకా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ దగ్గర 100 కోట్లు ఉన్నాయి. ఎప్పుడు ఉపఎన్నికల వచ్చినా కోట్లు కుమ్మరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. 
 
హుజురాబాద్ ఎన్నిక కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసం కాదు. కాలకేయులకి యుద్ధం. హుజురాబాద్‌లో ఎన్నికల కోసం రాజీనామా చేస్తున్నా. కెసీర్ మీ రైతాంగం పైన కనికరం లేదు. మంత్రులతో మాట్లాడే పొజిషన్ లేదు.
 
నాయకులు, కార్యకర్తలు మెడలు వంచడానికి సిద్ధం. అక్రమ కేసులకి భయపడే ప్రసక్తే లేదు.
బంగారు తెలంగాణాను గంగలో కలిపిన ఘనత కెసీర్ కుటుంబానికి దక్కింది. కెసీఆర్‌ది చక్రవర్తుల పాలన. 
 
ప్రజాస్వామ్య పాలన లేనే లేదు. హుజురాబాద్‌లో నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా. నాకు అంతకంటే ఏమి కావాలి. కానీ కేసీఆర్ అహంకారం అంతం అవ్వాలి. కుల మత రాజకీయాలు మా దగ్గరికి కూడా చేరనివ్వను. అమరులకు నివాళి అర్పిస్తున్నా అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments