Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రుటిలో తప్పిన ప్రమాదం స్వల్ప గాయాలతో బయటపడ్డ దంపతులు

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (17:50 IST)
విశాఖపట్నం అనకాపల్లి స్థానిక బైపాస్ రోడ్ జలగలమధుం జంక్షన్ వద్ద ఆగి వున్న మోటార్ బైక్ వెనుక నుండి ఒక కారు ఒక లారీని తప్పించబోయి బైక్‌ను ఢీ కొనడంతో బండిపై ఉన్న దంపతులు ఒక అమ్మాయి బండి పైనుంచి రోడ్డు పక్కన పడిపోవడం జరిగింది.

ఈ ప్రమాదంలో మధు అక్షిత అమ్మాయికి స్వల్ప గాయాలు కాగా ప్రమాదంలో బైక్ స్వల్పంగా ధ్వంసమైంది. అలాగే బైక్ పైన ఉన్న దంపతులు కూడా చిన్నచిన్న గాయాలు అయ్యాయి. వీరు అనకాపల్లి నుండి మారేడు పూడి వెలుతున్నారు.

అనకాపల్లి నుండి వైజాగ్ వెళుతున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ ట్రాఫిక్‌లో ఉన్న కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments