Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ దగా మరోసారి నిరూపితం: రేవంత్‌రెడ్డి

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:34 IST)
కేసీఆర్ చేస్తున్న దగా మరోసారి నిరూపితమైందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ ప్రయత్నించలేదని  అన్నారు. నీటి పంపకాల్లో తెలంగాణకు టీఆర్ఎస్ అన్యాయం చేసిందన్నారు.

కేఆర్ఎంబీ సమావేశాలకు కేసీఆర్ గైర్హాజరయ్యారని చెప్పారు. ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కయ్యారా? అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో మోదీకి అండగా నిలబడి తెలంగాణ ప్రజలను ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యూహాత్మకంగా కేసీఆర్ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. నీటి కేటాయింపులను పట్టించుకోకుండా సమస్యను విద్యుత్ ఉత్పత్తి వైపు మళ్లిస్తున్నారని చెప్పారు.

నీటి కేటాయింపులు అపెక్స్ కౌన్సిల్, ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు చేయాలన్నారు. కృష్ణా జలాల విషయంలో బీజేపీ విధానం స్పష్టం చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

Avika Gor: ప్రియుడు మిలింద్ చంద్వానీతో అవికా గోర్ నిశ్చితార్థం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments