Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాన్షుపై తీన్మార్‌ మల్లన్న బాడీ షేమింగ్.. సిగ్గు సిగ్గు..?

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (09:56 IST)
తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై తీన్మార్‌ మల్లన్న చేసిన బాడీషేమింగ్‌ను ఎమ్మెల్సీ కవిత ఖండించారు. విమర్శించటానికి ఎలాంటి కారణాలు లేనప్పుడు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొంటారని ఆమె అన్నారు. 
 
సోషల్‌ మీడియాలో చేసే పోస్టులు బాధ్యతతో చేయాలని, కానీ.. ద్వేషం, అబద్ధాలను వ్యాప్తి చేయటానికి కొంతమంది సోషల్‌ మీడియాను చాలా కాలంగా ఉపయోగిస్తుండటం సిగ్గు చేటని కవిత ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.
 
కాగా ఇటీవల బీజేపీలో చేరిన తీర్మాన్ మల్లనకు చెందిన క్యూన్యూస్ మీడియా ట్విట్టర్‌లో నిర్వహించిన ఓ పోల్ తీవ్ర పరిణామాలకు బీజంగా మారింది. కేటీఆర్ తనయుడు హిమాన్షుపై బాడీ షేమింగ్ కామెంట్‌తో చేసిన ఆ పోల్‌ కారణంగా తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ పార్టీలో ఆగ్రహం పెల్లుబికింది. 
 
ట్విట్టర్ వేదికగానే కేటీఆర్ తీన్మార్ మల్లన్న, బీజేపీపై నిప్పులు చెరిగారు. తాజాగా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీన్మార్ మల్లన్నపై దాడి చేశారు. ఇక తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా.. అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ గా మారుతున్నాయి. అయితే తనపై భౌతిక దాడులు జరిగినా భయపడేది లేదని.. తాను తప్పు చేయనప్పుడు వెనక్కు తగ్గేదేలే అంటున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా అమ్మ శ్రీదేవి కూడా మలయాళీ కాదు : విమర్శకులకు జాన్వీ కౌంటర్

ఐదు పదుల వయసులో శిల్పాశెట్టి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments