కామారెడ్డిలో దారుణం : బాలికపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం

Webdunia
సోమవారం, 18 జులై 2022 (15:54 IST)
తెలంగాణ రాష్ట్రంలోని  కామారెడ్డిలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఓ సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడ్డారు. 16 యేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లా కేంద్రమైన గుమస్తా కాలనీకీ చెందిన ఓ బాలిక (16)పై కామారెడ్డి పట్టణానికి చెందిన కిరణ్ అనే సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెక్యూరిటీ గార్డుపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, నిందితుడు జిల్లా కలెక్టరేట్‌లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం