Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి ఎన్నికలు : పొరపాటు చేసిన ఎమ్మెల్యే సీతక్క

Webdunia
సోమవారం, 18 జులై 2022 (15:07 IST)
రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలోభాగంగా, సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పోలింగ్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాంటివారిలో ఎమ్మెల్యే సీతక్క ఒకరు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆమె పొరపాటు విపక్షాలు బలపరిచిన అభ్యర్థికికాకుండా, బీజేపీలోని ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసిన ద్రౌపది ముర్ముకు ఓటు వేసినట్టు ప్రచారం జరిగింది. 
 
దీనిపై సీతక్క క్లారిటీ ఇచ్చారు. తాను పెన్ను తీస్తుంటే పొరపాటున బ్యాలెట్ పేపర్ వైభాగం అంచు మీద గీత పడిందని, ఈ విషయాన్ని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, వేరే బ్యాలెట్ పత్రం ఇవ్వాలని కోరగా అందుకు వారు నిరాకరించినట్టు చెప్పారు. 
 
అయితే, ఆత్మసాక్షిగా తాను వేయాల్సిన వారికే ఓటు వేశానని, అయితే, ఆ గీత వల్ల ఏదైనా సమస్య ఉత్పన్నమవుతుందేమోననే అనుమానంతో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. అయితే, తాను వేసిన ఓటు చెల్లుతుందో లేదో తనకు తెలియదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments